logo

రాజాం 17వ వార్డులో వైఎస్ఆర్సిపి క్యాంపెనింగ్ లో పార్టీ శ్రేణులు

ఈరోజు ఉదయం రాజాం మున్సిపాలిటీ పరిధి అమ్మవారి కాలనీ ఆదర్శనగర్లలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఏరియా నాయకులు వార్డుల్లో స్టార్ క్యాంపైనింగ్ ప్రోగ్రాం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో మంతపూడి వెంకట్, వెంపల లక్ష్మణరావు, జెసిబి శ్రీను, ఆర్నెపల్లి వెంకట నాయుడు మాస్టర్, కంబాల సుదర్శన్ రావు మాస్టర్, లెంక శ్రీహరి నాయుడు, నవీన్, గొర్ల సుధ, మోనంకి ఇందిర, లెంక రామారావు, అనిత, దివ్య, స్వాతి ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

77
3195 views